MRK

MULUGU

మే 14 న రామప్పకుప్రపంచ సుందరీమణులు

వివిధ దేశాల సుందరీమణులరామప్ప సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలి ఈ నెల 14న యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ను సందర్శించనున్న సుందరీమణులు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ** ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులును ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హైదరాబాద్…

Read More
COLLECTOR

రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలని ఏర్పాటు చేయాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా…

Read More

ఈనెల 12వ తేదీ నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్

ఈ నెల 12వ తేదీ నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ హైదరాబాద్, మే 02,25: రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్ :- స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో ఈనెల (మే) 12వ తేదీ నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేయ‌బోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

Read More

ఐసిడీఎస్, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో  వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, 30ఏప్రిల్ 2025: గ్రామీణ ప్రాంత ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఐసిడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్) సిబ్బంది  ఆరోగ్య శాఖ సిబ్బంది కలిసి కట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. “ప్రతి గర్భిణీకి సాధారణ ప్రసవం మీద అవగాహన పెంచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలి” అని ఆమె తెలిపారు. అలాగే, ఎల్‌ఎంపీ (Last Menstrual…

Read More

రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి.. కడియం శ్రీహరి

జనగామ: 29.04.2025: ఏ రాజకీయ పార్టీకైనా సంస్థాగత నిర్మాణమే ముఖ్యమని, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే…. రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావాలంటే నాయకుల చుట్టూ తిరిగే వారికీ కాకుండా… ప్రజలలో ఉంటూ పార్టీ కోసం పని చేసే వారికీ అవకాశాలు ఇవ్వాలని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్…

Read More

The City Wall of Hyderabad అనేది హైదరాబాద్ చుట్టూ నిర్మితమైన నగర గోడ

The City Walls of Hyderabad The City Wall of Hyderabad అనేది హైదరాబాద్ చుట్టూ నిర్మితమైన నగర గోడ. ప్రస్తుత పాత హైదరాబాద్ నగరానికి చుట్టుకి ఈ గోడ నిర్మితమైనది. దాదాపు 6 మైళ్ళు (9.7 కిమీ) పొడవు మరియు 4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. కుతుబ్ షాహి రాజవంశం చివరి సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా ఈ గోడ ప్రాకారాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు . దక్కన్ మొఘల్ గవర్నర్ ముబారిజ్…

Read More

ఓదెల-2 చిత్రంలో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించండి -బీసీ కమిషన్‌

ఓదెల-2 చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ కమిషనర్‌కు మరియు ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు అధికారికి సూచించిన బీసీ కమిషన్‌ ఈ నెల విడుదలైన ఓదెల-2 సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్‌ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాద ప్రతివాదనలో పిచ్చిగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడిన విషయమై ఈరోజు పిచ్చిగుంట్ల కులానికి చెందిన పి.మల్లేష్‌ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసి, ఆ సన్నివేశంలోని…

Read More

యువకుడి హత్య కేసులో కానిస్టేబుల్‌ సహా ఆరుగురు అరెస్టు – హన్మకొండలో దారుణ ఘటన

హన్మకొండ, ఏప్రిల్ 22:“తన ఫిర్యాదుతో సస్పెండ్ అయ్యాడన్న కోపంతో ఓ యువకుడిని残ిగా హత్య చేసిన కానిస్టేబుల్‌ సహా ఐదుగురిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు,” అని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. మృతుడు చిడెం సాయి ప్రకాశ్‌ (వయసు 26) — ములుగు జిల్లా వెంటాపురంకు చెందిన వాడు. అతను తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్‌ బాషబోయిన శ్రీనివాస్‌ సస్పెండ్ అయ్యాడు. ఈ విషయాన్ని మనసులో…

Read More

దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు -బునియాడి సమ్మేళన్ లో ఎంపీ డాక్టర్ కడియం కావ్య

మతం, దేవుడి పేరుతో బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారు మోదీ పాలనలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను ఏకం చేయడానికి, వారికి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆదివాసీలు, గిరిజనులు, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా బునియాడి కార్యకర్తల సమ్మేళన్ 3…

Read More

భూభారతి చట్టంపై ప్రతిరైతు అవగాహన పెంచుకోవాలి..జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 రైతులు,ప్రతి ఒక్కరూ భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. పకడ్బందీగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు శనివారం జిల్లాలోని చిన్న గూడూరు మండలం, ఉగ్గంపల్లి గ్రామం రైతువేదికలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్…

Read More