
మే 14 న రామప్పకుప్రపంచ సుందరీమణులు
వివిధ దేశాల సుందరీమణులరామప్ప సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలి ఈ నెల 14న యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ను సందర్శించనున్న సుందరీమణులు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ** ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులును ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హైదరాబాద్…