దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు -బునియాడి సమ్మేళన్ లో ఎంపీ డాక్టర్ కడియం కావ్య

మతం, దేవుడి పేరుతో బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారు మోదీ పాలనలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను ఏకం చేయడానికి, వారికి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆదివాసీలు, గిరిజనులు, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా బునియాడి కార్యకర్తల సమ్మేళన్ 3…

Read More

భూభారతి చట్టంపై ప్రతిరైతు అవగాహన పెంచుకోవాలి..జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 రైతులు,ప్రతి ఒక్కరూ భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. పకడ్బందీగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు శనివారం జిల్లాలోని చిన్న గూడూరు మండలం, ఉగ్గంపల్లి గ్రామం రైతువేదికలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్…

Read More

సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లోసహపంక్తి భోజనం

సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లోమానుకోట ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద సహపంక్తి భోజనం చేసారు వరంగల్ జిల్లా/దుగ్గొండి: 19 ఏప్రిల్ 2025. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని ముద్దునూరులో సన్న బియ్యం లబ్ధిదారుడు దిద్దే సరోజన చేరాలు కుటుంబ సభ్యులతో కలిసి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సహపంక్తి భోజనం చేశారు. ఈ…

Read More

భూ భారతితో రైతు భూములకు పూర్తి భరోసా..కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

భూ భారతితో రైతు భూములకు పూర్తి భరోసా అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గతంలో తహసిల్దారు పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేదని తెలిపారు. భూభారతి ద్వారా కింది స్థాయికి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని దీనివల్ల భూమికి సంబంధించిన చిన్న సమస్యలు మండల స్థాయిలోని సత్వరం పరిష్కారం అవుతాయని తెలిపారు.ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33…

Read More

ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూము ..కలెక్టర్

డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లోకంట్రోల్ రూం ఏర్పాటు. టోల్ ఫ్రీ నెంబర్ 9347416178. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. * జిల్లాలో ప్రస్తుత వేసవిలో ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 9347416178…

Read More

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక రూ. లక్ష చొప్పున తొలి దశ బిల్లుల మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల ఆశయాన్ని సాకారం చేసేందుకు గాను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా…

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తప్పుడు సమాచారం ఇచ్చిన బిల్ కలెక్టర్ సస్పెండ్

ఏప్రిల్ 18, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరగకుండానే, పూర్తయిందని తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్ పై వెంటనే తగు చర్యలు…

Read More

భూభారతిపై వెంకటాపూర్ రైతుల స్పందన

భూ భారతి పోర్టల్ పై హర్షం వ్యక్తంచేసిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. వెంకటాపూర్ మండలానికి చెందినరైతు మొగిలి మాట్లాడుతూ గతంలోని పాలకులు ఏర్పాటు చేసిన ధరిణి తో అనేక ఇబ్బందులకు గురయ్యామని, తమభూమి తమ పేరు మీదికి మార్చుకోవడానికి చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో తమ ఇబ్బందులు…

Read More

పేదవాడి కన్నీటిని తుడవటానికి తీసుకొచ్చిన చట్టమే భూభారతి….రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.

. పార్ట్- బి లో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం. అబాదీ ఇళ్ల‌కు కూడా డాక్యుమెంట్లు. త్వ‌ర‌లో భూభార‌తి టోల్‌ఫ్రీ నెంబ‌ర్. గిరిజ‌న ప్రాంత స‌మ‌స్య‌ల‌పై క‌మిటీ ఏర్పాటు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే ఆ చట్టం పేదవాడికి చుట్టంలాగా ఉండాలి. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి. ** గత ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బి లో పెట్టిన 18 లక్షల…

Read More

భారతదేశ భగవత్ గీతకు నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతదేశ భగవత్ గీతకు నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ సంతోకరమైన విషయాన్ని స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోది తన ఎక్స్ వేదికలో దేశ ప్రజలతో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ ఈవిషయం గర్వకారణమైన క్షణం! అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేశారు. భగవత్ గీతతో పాటు నాట్యశాస్త్రానికి UNESCO యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కడం మన శాశ్వత జ్ఞానానికి, సంపన్న సంస్కృతికి ప్రపంచ స్థాయిలో…

Read More