
దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు -బునియాడి సమ్మేళన్ లో ఎంపీ డాక్టర్ కడియం కావ్య
మతం, దేవుడి పేరుతో బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారు మోదీ పాలనలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను ఏకం చేయడానికి, వారికి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆదివాసీలు, గిరిజనులు, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా బునియాడి కార్యకర్తల సమ్మేళన్ 3…